నామినేషన్ సందర్బంగా బీజేపీ అభ్యర్థి పూజలు

588பார்த்தது
నామినేషన్ సందర్బంగా బీజేపీ అభ్యర్థి పూజలు
ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు శుక్రవారం నామినేషన్ వేస్తున్న సందర్బంగా కుటుంబ సమేతంగా పట్టణంలోని శ్రీ స్థంబాద్రి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో స్వామి వారి ఆశీస్సులతో ఖమ్మం ప్రజలు ఆశీర్వదించి తనని గెలిపించాలని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి వంశరాజు, మాజీ మంత్రి సుజన కృష్ణ రంగారావు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி