సీసీ కెమెరాలు ప్రారంభించిన ఏఎస్పి

75பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో సీసీ కెమెరాలను గురువారం ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ప్రారంభించారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు ఉపయోగపడతాయని అన్నారు. ఏఎస్పీని సంఘం సభ్యులు శాలువాతో సత్కరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూలర్ సీఐ శ్రీనివాస్, ఎస్సై మారుతి, ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி