వాన దేవుడా కరుణించవా

75பார்த்தது
వాన దేవుడా కరుణించవా
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం ముస్తఫానగర్ గ్రామ ప్రజలు ఆదివారం ఉదయం నుంచి వాన దేవుడా కరుణించవా కప్ప తల్లి కప్పు తల్లీ కడుపు నిండా చెరువుల్లో, బావుల్లో నీరు అధికంగా నింపుమని గ్రామ ప్రజలు, రైతులు, రైతు కూలీలు, కోరుకుంటున్నారు. తద్వారా గ్రామంలో వ్యవసాయ ఉత్పత్తి అవుతుంది. పాడి పంటలు, సుఖసతోషాలతో ఉండాలనే కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరీగారి నాగరాజు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி