రాష్ట్ర ప్రభుత్వ హామీలు వెంటనే అమలుచేయాలి: జూపాక శ్రీనివాస్

50பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వ హామీలు వెంటనే అమలుచేయాలి: జూపాక శ్రీనివాస్
గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో ఆదివారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. కర పత్రాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల సాధనకు జూలై 22న తహశీల్దార్ ఆఫీస్ లు, 29న కలెక్టరేట్స్ ముందు ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని చేయాలని ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్
పిలుపునిచ్చారు. డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, గుమ్మడి వెంకన్న తదితరులు పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி