ఆర్జీ-3 సివిల్ డీజీఎంగా రాజేంద్ర కుమార్

55பார்த்தது
ఆర్జీ-3 సివిల్ డీజీఎంగా రాజేంద్ర కుమార్
పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ ఆర్జీ-3 సివిల్ డీజీఎంగా రాజేంద్ర కుమార్ ను నియమిస్తూ శుక్రవారం యజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇక్కడ పనిచేసిన డీజీఎం పివిఎన్ పద్మరాజు పదవీ విరమణ పొందగా, ఆయన స్థానంలో ఇక్కడే పని చేస్తున్న డీవైఎస్ఈ రాజేంద్ర ప్రసాద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా ఇక్కడికి కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో పని చేస్తున్న డీజీఎం రాజేంద్ర కుమార్ ను బదిలీ చేశారు.

தொடர்புடைய செய்தி