కాటారం మండలంలో బిజెపి ఎన్నికల ప్రచారం

67பார்த்தது
కాటారం మండలం దామెరకుంట గ్రామంలో బీజేపీ నాయకులు చల్లా నారాయణరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి ఎంపీగా గోమాస శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி