కాచాపూర్ లో కాంగ్రెస్ ప్రచార జోరు

76பார்த்தது
కాచాపూర్ లో కాంగ్రెస్ ప్రచార జోరు
శంకరపట్నం మండలం కాచాపూర్ లో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి ఈ ప్రచారంలో పాల్గొని ఇంటింటా తిరుగుతూ కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేంద్ర రావు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొని కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే అమలవుతాయని ప్రజలకు వివరించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி