అరవింద్ ను గెలిపించాలని బీజేపీ ఇంటింట ప్రచారం

56பார்த்தது
అరవింద్ ను గెలిపించాలని బీజేపీ ఇంటింట ప్రచారం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని 47, 48 వార్డులో నిజామాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు మద్దతుగా శుక్రవారం ఇంటిట ప్రచారం నిర్వహించారు. గత 10 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కమలం గుర్తుకు ఓటు వేసి అరవింద్ ను గెలిపించాలని కోరారు. ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బొద్దుల గజేంధర్, అధ్యక్షులు ఆనంద్ సింగ్, బల్లెం స్వామి, నరేష్, సాయి, వంశీ ఉన్నారు.

தொடர்புடைய செய்தி