ఎమ్యెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

50பார்த்தது
ఎమ్యెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు
ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎల్లారెడ్డి మండలం మత్తమాల్ గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ పద్మారావు, కోక్కొండ గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు రామానంద్, మత్తమాల గ్రామ బీఆర్ఎస్ నాయకులు జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి స్వాగతించారు.

தொடர்புடைய செய்தி