ఎమ్యెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ

85பார்த்தது
ఎమ్యెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ
ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో శనివారం ఎల్లారెడ్డి మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు మదన్ మోహన్ కి తిలకం దిద్ది బైక్ ర్యాలీ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ జహిరాబాద్ ఎంపీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ సాధనే లక్ష్యంగా ఎమ్యెల్యే ముందుకు సాగుతున్నారు.

தொடர்புடைய செய்தி