కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎక్కడికి పోయింది.. ఎమ్మెల్యే

82பார்த்தது
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ప్రజల చేత ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఎక్కడ పోయిందని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మోస్రా, చందూర్ మండల కేంద్రాల్లో పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

தொடர்புடைய செய்தி