పైప్ లీకేజీ తో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు

3977பார்த்தது
పైప్ లీకేజీ తో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు
బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలోని చెరువు కట్టపై సోమవారం మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ తో నీరు పొలాల్లో పారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పైప్ లైన్ లీకేజీ అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி