ఇల్లంతకుంట: ఒకే కుటుంబం.. 150 మంది ఆత్మీయ కలయిక

65பார்த்தது
ఇల్లంతకుంట: ఒకే కుటుంబం.. 150 మంది ఆత్మీయ కలయిక
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామానికి చెందిన బద్దం వెంకట్ రామవ్వ కృష్ణారెడ్డి దంపతుల కుటుంబ సభ్యులు స్థానిక వైశ్య భవన్ లో ఒకే వేదికపై ఆదివారం ఆత్మీయంగా కలుసుకొని అందర్నీ అబ్బుర పరిచారు. బద్దం వెంకట్రామవ్వ కిష్టారెడ్డి దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కూమార్తెలు, వారి కుటుంబానికి చెందిన మనవళ్లు, మనవరాళ్లు, కొడుకులు, వారి కుటుంబీకులు అందరూ 150 మంది ఒకే వేదికపై కలిసారు.

தொடர்புடைய செய்தி