సెప్టెంబర్ 22వ తేదీ త‌ర్వాత టెట్‌ హాల్‌టికెట్ల జారీ

72பார்த்தது
సెప్టెంబర్ 22వ తేదీ త‌ర్వాత టెట్‌ హాల్‌టికెట్ల జారీ
ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షల(APTET-2024) నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలకు మొత్తం 4,27,300 మంది ద‌ర‌ఖాస్తులు రాగా.. అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు ప‌రీక్ష‌లు జరుగనున్నాయి. CBT విధానంలో జ‌రిగే ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి సెప్టెంబర్‌ 22 తర్వాత హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. ఇక సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు అందుబాటులో రానున్నాయి.

தொடர்புடைய செய்தி