భారత్, చైనాది ‘కష్టమైన చరిత్ర’: జైశంకర్ (Video)

50பார்த்தது
చైనా, భారత్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి విదేశాంగమంత్రి జైశంకర్ ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రసంగించారు. ‘చైనాతో భారత్‌ది సంక్లిష్టమైన చరిత్ర. వారు అన్ని అగ్రిమెంట్లను ఉల్లంఘించి కొవిడ్ టైమ్‌లో LAC వద్ద భారీగా సైనిక దళాల్ని మోహరించారు. అది ఘర్షణకు దారితీయడంతో రెండు వైపులా చాలామంది చనిపోయారు. ఈ ఘటన మా బంధంపై నీలినీడలు కమ్మేసింది’ అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி