‘ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి'

66பார்த்தது
‘ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి'
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో త్వరగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బేగంపేటలోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎంను మందకృష్ణ మాదిగ కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్, డా. సత్యనారాయణ, వీరేశం, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி