బాధితులకి సెల్ ఫోన్ లు అందచేత

70பார்த்தது
బాధితులకి సెల్ ఫోన్ లు అందచేత
మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మేడ్చల్ జోన్ లోని పలు స్టేషన్ల పరిధిలో 3 నెలలుగా పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో ట్రేస్ చేసి 130 సెల్ ఫోన్ లను బాధితులకు డీసీపీ అందజేశారు.

தொடர்புடைய செய்தி