కార్పొరేటర్ చోరవతో కాలనీ వాసుల సమస్యలకు తక్షణమే పరిష్కారం

82பார்த்தது
కార్పొరేటర్ చోరవతో కాలనీ వాసుల సమస్యలకు తక్షణమే పరిష్కారం
గణేష్ నిమర్జనం ఉండడంతో కమలానగర్ ప్రధాన రహదారి వద్ద వివిధ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద్ కార్యక్రమం చేయడంతో రోడ్లపై పూర్తిగా చెత్త పేరుకుపోయి స్థానిక నివాసకులకు, వ్యాపారులకు దుర్వాసనతో ఇబ్బందిగా మారింది. వెంటనే స్పందించిన స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి బుధవారం పర్యటించి, వెంటనే శానిటేషన్ సిబ్బందితో వారు మాట్లాడి కాలనీ పరిసరాలు మొత్తం శుభ్రం చేయించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி