కమిషనర్ తో కలిసి మొక్కలు నాటిన మేయర్

57பார்த்தது
మసబ్ ట్యాంక్ లోని యూనివర్సిటీ సైన్స్ కళాశాలలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, డిసి నాగేశ్వర రావు, కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி