ప్రజాపాలన కేంద్రాన్ని పరిశీలించిన కార్పొరేటర్

84பார்த்தது
కిషన్ బాగ్ పరిధిలో ఏర్పటు చేసిన ప్రజాపాలన కేంద్రన్ని డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ హస్సేని పాష శనివారం సందర్శించారు. దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రూ. 500 కే గ్యాస్, ఉచిత విద్యుత్ రానివారు తిరిగి దరఖాస్తులో సవరణలు చేసుకోవాలని సూచించారు. తప్పకుండా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி