భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

57பார்த்தது
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
చమురు కంపెనీలు ప్రజలకు భారీ షాక్ ఇచ్చాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.39 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు సెప్టెంబర్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. తాజా పెంపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1691.50కు చేరింది. హైదరాబాద్ లో రూ. 1935గా ఉంది. ఇక గృహ అవసరాలకు వినియోగించే LPG సిలిండర్ ధరలో ఎటువంటి మార్పులు లేవు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி