నేడు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ

66பார்த்தது
నేడు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించగా, వీటిపై స్పందన తెలపాలని దర్యాప్తు సంస్థలకు కోర్టు నోటిసులిచ్చింది. నేడు మరోసారి వాదనలు విననుంది. అటు ఈడీ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ట్రయల్ కోర్టు ఈ నెల 29న తీర్పునివ్వనున్న నేపథ్యంలో నేటి విచారణ వాయిదా పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி