గణపయ్యకు ఎమ్మెల్యే మెఘారెడ్డి ప్రత్యేక పూజలు

72பார்த்தது
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంకాలం వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టించిన బొజ్జ గణపయ్యను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శారదారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులు గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. జిల్లా ప్రజలను సుఖసంతోషాలతో పాడిపంటలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్టు తెలిపారు.

தொடர்புடைய செய்தி