శాఖపరమైన పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్

70பார்த்தது
శాఖపరమైన పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్
శాఖాపరమైన పనితీరును మెరుగు పరచుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం మక్తల్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయ అధికారులతో శాఖ పరమైన వివిధ అంశాల గురించి సమీక్షించారు. పదో తరగతి విద్యార్థులకు కుల దృవీకరణ పత్రాలను ఎప్పటికప్పుడు జారీ చేయాలన్నారు. నూతన ఆసుపత్రి భవన నిర్మాణం కోసం 10 ఎకరాల స్థల సేకరణ ఎంత వరకు వచ్చిందని తహశీల్దారు సతీష్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி