నేలమీద కూర్చుని భోజనం చేయడం వల్ల బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే నేలపై కూర్చుని ప్లేట్ కింద పెట్టుకుని తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుందని అంటున్నారు. ఇలా తినడం వల్ల మనకు సరిపడినంత ఆహారం తీసుకున్నట్లు ఓ నాడి ద్వారా పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్స్ చేరతాయని చెప్తున్నారు. దాంతో మనకు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకుంటామని.. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చని వివరిస్తున్నారు.