రెండేళ్ల తర్వాత సత్యేంద్ర జైన్‌కు బెయిల్‌

55பார்த்தது
రెండేళ్ల తర్వాత సత్యేంద్ర జైన్‌కు బెయిల్‌
మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఢిల్లీ కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తీహార్ జైలులో ఖైదీగా ఉన్న ఆయనకు రెండేళ్ల తర్వాత ఊరట లభించింది. జైన్‌తో సంబంధం ఉన్న నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేశారనే అభియోగంపై 2022 మే 30న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జైన్‌ను అరెస్టు చేసింది.

தொடர்புடைய செய்தி