5వ రోజుకు చేరిన అర్జీయూకేటి విద్యార్థుల నిరసన

66பார்த்தது
బాసర అర్జీయూకేటి వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఆదివారం 5వ రోజు విద్యార్థులు తమ నిరసన, ఆందోళన కొనసాగించారు. త్రిబుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్దకు 3, 000 మంది విద్యార్థులు చేరుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఇన్చార్జి విసి రాజీనామా చేయాలని, సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరసన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி