మృతుని కుటుంబానికి 10 వేలు ఆర్థిక సాయం అందజేత

75பார்த்தது
భైంసా మండలం వానల్ పాడ్ గ్రామానికి చెందిన కదం భోజరాం ఇటీవల భారీ వర్షాల కారణంగా ఇంటి పైకప్పు సరిచేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోస్లే మోహన్ రావు పటేల్ ఆదివారం వారి కుంటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతిని తెలిపారు. మృతుని తల్లి అంశబాయికి రూ. 10వేల చెక్కు అందజేశారు.

தொடர்புடைய செய்தி