బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి

1537பார்த்தது
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం తాంసి మండల కేంద్రంలో బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నగేష్, రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

தொடர்புடைய செய்தி