మాషా అల్లాహ్ నూతన టీ స్టాల్ ని సందర్శించిన వైస్ చైర్మన్

77பார்த்தது
మాషా అల్లాహ్ నూతన టీ స్టాల్ ని సందర్శించిన వైస్ చైర్మన్
తాజ్ తెలంగాణ బేకరీ నిర్వాహకులు ఉస్మాన్ భాయ్ కూరగాయల మార్కెట్లో ఇటీవల మాషా అల్లాహ్ టీ పాయింట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ని ఆహ్వానించగా, వారి ఆహ్వానం మేరకు ఆదివారం వారి టీ పాయింట్ ని సందర్శించి, రుచికి అనుగుణంగా బెల్లంపల్లి ప్రజలకు స్పెషల్ బెల్లం టీని అందిస్తున్న తాజ్ బాబా సేవ సమితి వ్యవస్థాపకులు ఎండీ ఉస్మాన్ భాయ్ ని అభినందించారు.

தொடர்புடைய செய்தி