వ్యక్తిపై పోక్సో కేసు పెట్టారని గ్రామం నుంచి 50 దళిత కుటుంబాలు వెలివేత

50பார்த்தது
వ్యక్తిపై పోక్సో కేసు పెట్టారని గ్రామం నుంచి 50 దళిత కుటుంబాలు వెలివేత
కర్ణాటకలో అమానుషకరమైన ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాల్చగా.. కుటుంబ సభ్యులకు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నిందితుడు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి కావడంతో 50 దళిత కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించారు. తమకు ప్రాథమిక సౌకర్యాలు, కిరాణా సామగ్రి, ఆహారం అందకుండా చేస్తున్నారని దళిత సంఘాల సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

தொடர்புடைய செய்தி