Mar 05, 2024, 15:03 IST/కామారెడ్డి
కామారెడ్డి
గుర్తు తెలియని రైలు ఢీకొని మహిళ మృతి
Mar 05, 2024, 15:03 IST
కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామం ఇల్చిపూర్ గ్రామ శివారులో ఏదో గుర్తు తెలియని రైలు రాకను గమనించి అబ్బుగారి మమత (34) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు మంగళవారం తెలిపారు. భార్యభర్తలు మధ్య చిన్నపాటి గొడవ కారణంగా ఇంట్లో నుంచి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.