Jul 15, 2024, 17:07 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
అన్వేష్ రెడ్డిని కలిసిన ఎల్లారెడ్డి యూత్ కాంగ్రెస్ నేతలు
Jul 15, 2024, 17:07 IST
రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ గా ప్రమణస్వీకారం చేసిన అన్వేష్ రెడ్డిని ఎల్లారెడ్డి సెగ్మెంట్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంపత్ గౌడ్ హైదరాబాద్ లో కలుసుకున్నారు. ఈ సంధర్బంగా ఆయనకు పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కిగౌడ్, కామారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు బొంబోతుల లింగాగౌడ్ వున్నారు.