Apr 27, 2024, 15:04 IST/కరీంనగర్
కరీంనగర్
పార్లమెంటులో ప్రశ్నించే గొంతుక వినోద్
Apr 27, 2024, 15:04 IST
కరీంనగర్ ఎంపీగా ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న బోయినిపల్లి వినోద్ కుమార్ ను గెలిపిస్తే పార్లమెంటు లో ప్రశ్నించే గొంతుక అవుతాడని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
శనివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో కార్పొరేటర్లతో బిఆర్ ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమావేశం నిర్వహించారు.