నేడు రాష్ట్రానికి 40 పవర్ బోట్లు, 6 హెలికాప్టర్లు

76பார்த்தது
నేడు రాష్ట్రానికి 40 పవర్ బోట్లు, 6 హెలికాప్టర్లు
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఏపీకి కేంద్రం పవర్ బోట్లు, హెలికాప్టర్లు ఇవాళ పంపనుంది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. సహాయక చర్యలకు సహకరించాలని కోరారు. మొత్తం 40 పవర్ బోట్లు, 6 హెలికాప్టర్లను సోమవారం ఉదయంలోగా రాష్ట్రానికి పంపుతామని అమిత్ షా తెలిపారు. మరో 4 NDRF బృందాలు రాష్ట్రానికి రానున్నాయి.

தொடர்புடைய செய்தி