జోగి రమేశ్ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు

75பார்த்தது
జోగి రమేశ్ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ ఎంపీ, పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. జోగి రమేశ్ దగ్గరుండి తమను తీసుకొచ్చారని, ఆయనే దాడి చేయాలని ఆదేశించారని ఈ కేసులో నాలుగో నిందితుడు పాలడుగు దుర్గాప్రసాద్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. దాడి రోజు జగన్ ఇంటికి వెళ్దామని తనకు చెప్పి.. చంద్రబాబు ఇంటిపైకి దాడికి తీసుకెళ్లారని వివరించినట్లు తెలిసింది. జోగి రమేశ్ పిలిస్తేనే వెళ్లినట్లు ఏడుగురు నిందితులు అంగీకరించారు.

தொடர்புடைய செய்தி