ఒంగోలు: టిడిపి నేతలు ప్రజల నమ్మకాన్ని కాపాడాలి

80பார்த்தது
ఒంగోలు: టిడిపి నేతలు ప్రజల నమ్మకాన్ని కాపాడాలి
ఎన్డీఏ నేతలు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలులోని కె. బి హోటల్ లో మంగళవారం రాత్రి ఎన్డీఏ కూటమి పక్ష సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி