అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎయంసీ చైర్మన్ డీవీ..

61பார்த்தது
అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎయంసీ చైర్మన్ డీవీ..
ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రుల సందర్భంగా గత పది సంవత్సరముల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దుగ్గిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

தொடர்புடைய செய்தி