పెన్షన్లు పంపిణీ చేసిన టిడిపి నాయకులు

70பார்த்தது
పెన్షన్లు పంపిణీ చేసిన టిడిపి నాయకులు
వెలిగండ్ల గ్రామపంచాయతీలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆకుల రాజ్ కుమార్ నాయుడు అక్కి వెంకటసుబ్బయ్య, సచివాలయ సిబ్బంది కాజా రహంతుల్లా పాల్గొన్నారు. పెన్షన్ లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారము సీఎం చంద్రబాబు పెంచిన పెన్షన్ ఒకటో తేదీనే పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పందెం రవి మోహన్ రఘునాథ రెడ్డి బాలకృష్ణ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி