అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

85பார்த்தது
అధికారులతో ఎమ్మెల్యే సమావేశం
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నియోజకవర్గంలోని.. సెరికల్చర్, హార్టీకల్చర్, అగ్రికల్చర్ అధికారులతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని గ్రామాలలో నమోదైన వర్షపాతం, వర్షాలు, వరదల ఉధృతి వలన రైతులు నష్టపోయిన పంటల వివరాలు సేకరించి, రైతులకు పంట నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி