ఎమ్మెల్యేకు రూ. 5 లక్షలు చెక్కు అందజేత

57பார்த்தது
విజయవాడ వరద బాధితుల సహాయార్థం స్నేహ సేవిక సమితి ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు రూ. 5 చెక్కును గురువారం అందజేశారు. ఒంగోలు నగరంలోని మౌర్య హోటల్ లో స్నేహ సేవికాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిటీ వారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరద బాధితుల సహాయార్థం భారీ మొత్తంలో విరాళం అందజేసిన కమిటీ వారిని అభినందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி