సాగర్ నీళ్లు విడుదల చేయాలని కలెక్టర్ కు వినతి

85பார்த்தது
సాగర్ నీళ్లు విడుదల చేయాలని కలెక్టర్ కు వినతి
దర్శి నియోజకవర్గంలోని సాగర్ ఆయకట్టు రైతులకు వరి నాట్లు వేసుకోవడానికి సాగర్ నీరు ఇవ్వాలని..ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ ను కలిసి ఇరువురు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి నీటి విడుదలకు చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி