అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

84பார்த்தது
గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం బాపట్లలో గురువారం కాపు కళ్యాణమండపంలో జరిగిన వేడుకల్లో.. చీరాల మండలం జాండ్రపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన సైన్సు ఉపాధ్యాయులు పెనుగొండ పూర్ణచంద్రరావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. పూర్ణచంద్రరావుకు పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி