జగన్ ఎమ్మెల్యే స్థాయికి దిగజారిన మారలేదు: ఎమ్మెల్యే మాధవి

55பார்த்தது
తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడమే కాకుండా మతాల మనోభావాలను వైసీపీ అధినేత జగన్ దెబ్బతీశారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ధ్వజమెత్తారు. గుంటూరులో శనివారం ఆమె మాట్లాడుతూ జగన్ చేసిన తప్పులను చంద్రబాబుకు అంటగట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే స్థాయికి దిగజారినప్పటికీ కూడా ఆయన తీరు మారలేదని ఎద్దేవా చేశారు.

தொடர்புடைய செய்தி