కొనసాగుతున్న నందిగం సురేష్ విచారణ

77பார்த்தது
కొనసాగుతున్న నందిగం సురేష్ విచారణ
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను మంగళగిరి రూరల్ పీఎస్‌లో పోలీసులు విచారిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో నిన్న, ఇవాళ దాదాపు 30 ప్రశ్నలు అడగగా.. కొన్ని ప్రశ్నలకే ఆయన సమాధానం చెప్పినట్లు సమాచారం. రెండో రోజు కస్టడీలో భాగంగా ఇవాళ కూడా విచారణ జరిగింది.

தொடர்புடைய செய்தி