తెనాలి: నూతన బస్సులను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల

57பார்த்தது
తెనాలి: నూతన బస్సులను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల
తెనాలి ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్ధం అందుబాటులోకి తెచ్చిన నూతన బస్సులను మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం ప్రారంభించారు. అనంతరం తెనాలి బస్టాండ్ ఆవరణలో నిర్మించిన నూతన సీసీ రోడ్ ను ప్రారంభించారు. తెనాలి మండలం నందివెలుగులోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி