ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

74பார்த்தது
ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. తుళ్ళూరు మండలం ఐనవోలు గ్రామంలో శనివారం 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి, 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు వివరించారు.

தொடர்புடைய செய்தி