ఎక్సైజ్ కార్యాలయం పరిశీలించిన అసిస్టెంట్ కమిషనర్

54பார்த்தது
ఎక్సైజ్ కార్యాలయం పరిశీలించిన అసిస్టెంట్ కమిషనర్
రేపల్లె ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో నూతన మద్యం పాలసీ విధానాన్ని ఒంగోలు అసిస్టెంట్ కమిషనర్ విజయ పరిశీలించారు. ఏఈఎస్ జనార్ధన్ తో కలిసి గురువారం రేపల్లె ఎక్సైజ్ కార్యాలయాన్ని పరిశీలించి మద్యం టెండర్ విధానం ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. లైసెన్సు కొరకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు విజయ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி