రఘురామ కృష్ణంరాజు పై రేపల్లెలో ఫిర్యాదు

54பார்த்தது
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు పై ఎఫ్ఐ ఆర్ నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని జై భీమ్ యాక్సెస్ జస్టిస్ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రాంజీ కోరారు. న్యాయవాదులు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో మంగళవారం రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్లో రఘురామ కృష్ణంరాజు పై దేశద్రోహం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி