పొన్నూరులో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వంట నూనెలు విక్రయాలు..

78பார்த்தது
పొన్నూరులో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వంట నూనెలు విక్రయాలు..
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని రైతు బజార్లో శుక్రవారం ప్రత్యేక కౌంటర్ల ద్వారా నిత్యవసర సరుకులు వంట నూనెలు తక్కువ ధరలకు విక్రయాలు ప్రారంభించారు. డిప్యూటీ తహసిల్దార్ ప్రశాంతి పాల్గొని కౌంటర్లను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி